Wednesday, September 18, 2019

వీర్ సావర్కర్ ప్రధాని అయితే పాకిస్తాన్ ఉండేది కాదు : ఉద్దవ్ ఠాక్రే

శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దామోదర్ వీర్ సావర్కర్ దేశ మొదటి ప్రధాని అయి ఉంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు. వీరా సావర్కర్ పోస్టర్ విడుదల సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ObKXnB

Related Posts:

0 comments:

Post a Comment