కర్నూలు: కర్నూలు జిల్లా పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శించారు. కొందరు అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడగలిగారు. పోలీసులు సకాలంలో స్పందించలేకపోయి ఉంటే ఆయా అభ్యర్థులు సకాలంలో పరీక్షలను రాయలేకపోయి ఉండేవారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సహకరించడం, దీనికోసం తమ జీపును వినియోగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ ఘటన ఆదివారం ఉదయం జిల్లాలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/310FLq4
Sunday, September 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment