మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరుతో కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఒకటి కాదు రెండు కాదు 18 కేసులు పెట్టి కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం అసత్యాలు వల్లెవేస్తుందని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0F5iy
కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబు
Related Posts:
15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం... చేశాడంటూ కేసు... !!యువతి యువకులు ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతారు. అనంతరం ఎలాంటీ ఇబ్బందులు లేకుండా ఉంటే అలాగే కంటిన్యూ అవుతారు. లేదంటే ఒకరిపై ఒకరు కేసులు పెట… Read More
ఆ వంటలకు బ్రేక్: యూట్యూబ్ స్టార్ ''గ్రాండ్ పా కిచెన్'' నారాయణ రెడ్డి తాత మృతికొద్ది నెలల క్రితం యూట్యూబ్ వంటల బామ్మ మస్తానమ్మ మృతి చెందిన విషయం మరువక ముందే మరో యూట్యూబ్ స్టార్ వంటల తాత నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిని అభిమ… Read More
గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని… Read More
గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. మెడికల్ గోడౌన్లో పేలుడు, ఇద్దరు మృతిగుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని శీలం వారి వీధిలోని ఓ భవన సముదాయంలో పేలుడు సంభవించింది. మెడికల్ షాపు గోడౌన్ నుం… Read More
తొలి అవార్డు ధర్మాడి సత్యానికి: వైఎస్ఆర్ లైఫ్టైం అచీవ్మెంట్: ఆయన సూచనల మేరకేనా..!కేంద్రంలో పద్మ అవార్డుల తరహాలో ఏపీ ప్రభుత్వం సైతం అదే తరహాలో రాష్ట్రంలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావ… Read More
0 comments:
Post a Comment