Thursday, September 19, 2019

కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరుతో కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఒకటి కాదు రెండు కాదు 18 కేసులు పెట్టి కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం అసత్యాలు వల్లెవేస్తుందని విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0F5iy

Related Posts:

0 comments:

Post a Comment