న్యూఢిల్లీ: బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను కాదని బీజేపీ అతిపెద్ద రెండో అతిపెద్ద పార్టీగా అవరించిన విషయం తెలిసిందే. ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాగా, జేడీయూ మూడో స్థానానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f33iOZ
బీహార్ ప్రజల తీర్పు వారికి కనువిప్పు కావాలి: రవిశంకర్ ప్రసాద్
Related Posts:
పాక్ చైనా బోర్డర్ లో ఉద్రిక్తత తగ్గాలని.. తిరుమల శ్రీవారిని కోరుకున్న కేంద్రమంత్రికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దీపావళి రోజు… Read More
ఢిల్లీలో దారుణ కాలుష్య పరిస్ధితులు- ఈ రాత్రికి మరింత విషమించే ప్రమాదం- సర్వత్రా ఆందోళనదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటైన రాజధాని ఢిల్లీలో పరిస్ధితులు నానాటికీ విషమిస్తున్నాయి. ఇప్పటికే వాయుకాలుష్యంతో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవ… Read More
రోజూ బూతులు వినాల్సి వస్తోంది, లింకన్, నెహ్రూ కలలుకన్న సమాజం ఏదీ, చంద్రబాబు ధ్వజం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. దీపావళి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సర్కార్ తీరుపై మండిపడ్డారు.… Read More
అల్ఖైదాకు భారీ ఎదురుదెబ్బ- ఇజ్రాయెల్ దాడుల్లో నంబర్ టూ అబ్దుల్లా మృతి-1998లో ఆఫ్రికాలోని అమెరికా ఎంబసీలో జరిగిన తీవ్రవాద దాడిలో సూత్రధారిగా ఉన్న ఉగ్రవాద సంస్ధ అల్ఖైదాలో నంబర్ టూగా ఉన్న అబ్దుల్లా అహ్మద్ అబ్లుల్లాను ఇజ్… Read More
ప్రియుడి కోసం పేగు బంధాన్నే మరిచి ..కన్నకొడుకునే కడతేర్చిన కసాయి తల్లివివాహేతర సంబంధాలు పేగు తెంచుకుని పుట్టిన అనుబంధాలను సైతం మరిచిపోయేలా చేస్తున్నాయి. రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న పోకడలు మనుషులలో కర్కశత్వాన్ని మరిం… Read More
0 comments:
Post a Comment