టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. గతంలో గవర్నర్, సిబీఐ వ్యవస్థలను అనుమానించిన ఆయన ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సిబిఐ విచారణ డిమాండ్ చేసే ముందు సెల్ఫోన్ ఎక్కడ పోయిందని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఫోన్ను ఎవ్వరు దాచారు..? ఫోన్ ఎక్కడ ఉంది...?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1vJI
చంద్రబాబు ఓ గురివింద, మరణానికి ముందు కోడెలను ఎన్నిసార్లు కలిశాడో చెప్పు: మంత్రి బొత్స ఫైర్
Related Posts:
విజయసాయి రెడ్డీ! తాట తీసి కూర్చోబెడతా: పులివెందుల వేషాలు సాగనివ్వను: ఆ మూడు ఫైళ్లపై సంతకాలు: పవన్అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి- వ… Read More
మోడీపై ఒవైసీ ఘాటు విమర్శలు, టోపీ, విజిల్ ఇస్తానంటూ సటైర్హైదరాబాద్ : పోలింగ్ కు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయవేడి మరింత పెరుగుతోంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇందులో… Read More
ఎంపీ పోంగులేటీ శ్రీనివాస రెడ్డి కన్నీళ్ల పర్యాంతంఖమ్మం సిట్టింగ్ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెరాస టికెట్ కాటాయించకపోవడంపై ఆయన అనుచరులు కన్నీటీ పర్యంతమయ్యారు.దీంతో పాటు శ్రీనివాస రెడ్డి సైతం వ… Read More
ఎన్నికల ఖర్చుకోసం జెర్సీలను వేలం వేసిన మాజి ఫుట్ బాల్ క్రిడాకారుడుఎన్నికల్లో పోటి చేయాలంటే కోటీశ్వరులు కావాలి, లేదంటే ఏదైనా పార్టీ అండ ఉండాలి, లేదంటే స్వంత అస్తులు అమ్ముకోవాలి ,లేదా తమకు ఇష్టమైన వస్తువులను వేలం వేసి … Read More
చేపల వలలో ముసలి,కోత్త గూడంలో సంచలనంచెరువుల్లో నీళ్లు సరిగా లేకపోవడంతో పెద్ద ముసళ్లు సైతం ఒడ్డునపడుతున్నాయి..చెరువులు,వాగుల్లో నీళ్లు లేక రైతుల పోలాల్లోకి వస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మంజీర… Read More
0 comments:
Post a Comment