పాట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఎన్డీఏ ఎమ్మెల్యేల ఉమ్మడి భేటీ సందర్భంగా ఆయనను సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lBMkty
Sunday, November 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment