హైదరాబాద్ : తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంతటివారిపైనైనా సరే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సర్పంచులు తప్పుచేసినా ఊరుకోబోమని తేల్చిచెప్పారు. బుధవారం ములుగు జెడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని రవీందర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ములుగు జెడ్పీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMcUED
అధికారం మీ చేతుల్లోనే.. చెక్ పవర్ గోల ఎందుకు.. సర్పంచులపై మంత్రి ఎర్రబెల్లి
Related Posts:
ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి : కేంద్రమంత్రిఎన్నికల్లో ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల మహ్మద్ ఆలీ జిన్నా భావజాలం వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేత కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేశ… Read More
tsrtc strike:ఏపీలో ఎలా సాధ్యం.. తెలంగాణలో ఎందుకు కాదు.. ఆర్టీసీ విలీనంపై సురవరంఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానం సరికాదని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. కార్మికుల హక్కులను అణచివేయాలని చూస్… Read More
సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేనమహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండురోజులు మాత్రమే అయ్యింది. ఇక బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. … Read More
వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు .. టెన్షన్ లో అనుచరులుటీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం నుండి వంశీ పై పోటీచేసిన యార్లగ… Read More
ఫుడ్ ఆర్డర్కు తప్పని వివక్ష.. హిందుయేతరుడు తీసుకొచ్చాడని కస్టమర్ నో.. పోలీసులకు ఫిర్యాదుకుల, మత, వర్ణ వివక్ష రక్కసి జాఢలు పైత్యం ఎక్కువవుతోంది. పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా పెచ్చుమీరుతోంది. తాజాగా విశ్వనగరి భాగ్యనగరంలో జరిగిన ఘటన ఒకటి వ… Read More
0 comments:
Post a Comment