టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం నుండి వంశీ పై పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావుకు టెన్షన్ మొదలైంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమని ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా తను పట్టు కోల్పోతానని యార్లగడ్డ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pjbnd9
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment