మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండురోజులు మాత్రమే అయ్యింది. ఇక బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి అనుకుంటున్న సమయంలో శివసేన పార్టీ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే మంత్రి పదవులతో సహా మిగతా పదవులు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పంథాలో పోతున్న శివసేన తాజాగా ఆ పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Plc1Br
సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన
Related Posts:
రేణిగుంట సమీపంలో రైలు పట్టాలపై పేలుడు- మహిళకు తీవ్ర గాయాలుచిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఓ పేలుడు సంభవించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పేలుడులో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను… Read More
రైతుల పోరాటానికి బాసటగా .. కేంద్రం అన్నదాతల సూచనలు తీసుకోవాలన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశ వ్యాప… Read More
LICలో ఉద్యోగాల జాతర: 10వ తరగతి పాసైతే చాలు...ఈ జాబ్కు అప్లయ్ చేయండిలైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 5000 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చ… Read More
రైతులకు మద్దతుగా అన్నా హజారే: ఒక రోజు నిరాహార దీక్ష, రైతు నేతలకు అభినందనలుడిమాండ్ల సాధన కోసం రైతులు భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. వీరికి రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. అయితే సామాజిక వేత్త అన్నా హజారే కూడా సపో… Read More
ఏపీలో కరోనా: తగ్గిన వైరస వ్యాప్తి -కొత్తగా 551 కేసులు, 4మరణాలు -అదుపులో యాక్టివ్ కేసులుకరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. టెస్టుల సంఖ్యను తగ్గించనప్పటికీ, కొత్తగా వెలుగులోకి వస్… Read More
0 comments:
Post a Comment