Saturday, October 26, 2019

సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండురోజులు మాత్రమే అయ్యింది. ఇక బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ సంపాదించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి అనుకుంటున్న సమయంలో శివసేన పార్టీ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే మంత్రి పదవులతో సహా మిగతా పదవులు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పంథాలో పోతున్న శివసేన తాజాగా ఆ పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Plc1Br

Related Posts:

0 comments:

Post a Comment