ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానం సరికాదని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. కార్మికుల హక్కులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రోడ్డు రవాణా సంస్థ అనేది వ్యాపార వ్యవస్థ కాదని.. ప్రజా రవాణా అనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేత కూనమనేని సాంబశివరావు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JpIgLX
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment