అమరావతి: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం, టీమ్-లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నుంచి తనను తరిమి కొడతామని అంటూ టీమ్-లోకేష్ సభ్యులు ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని చెప్పారు. దీనిపై ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z7ViZa
టీడీపీ సోషల్ మీడియా, టీమ్-లోకేష్ నుంచి ప్రాణహాని: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
Related Posts:
ఎవరైనా రానీయండి.. నాకు చెప్తారు: జగన్ని జూ.ఎన్టీఆర్ మామ, నాగార్జున కలవడంపై గల్లా ఆసక్తికరంగుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ రావు, తాజాగా, టాలీవుడ్ నట… Read More
చంద్రబాబుకు మరో షాక్: గుంటూరు ఎమ్మెల్యే అసంతృప్తి, జగన్ను కలిసే ఛాన్స్గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకు… Read More
వడ్డీకాసుల వాడి నిధులకు టీటీడీ ఎసరు! ఫిక్స్డ్ డిపాజిట్లలో భారీ కోతః రూ.79 కోట్లేతిరుపతిః తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వివిధ బ్యాంకుల్లో జమ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం ఏటేటా దారుణంగా పడిపోతోంది. మూడేళ్లుగా ఇదే పర… Read More
మనస్సు మర్మం: నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచండా.ఎం. యన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు పండితులు-9440611151 అందరూ మనసు మనసు అంటారు ..అసలు మనసు అంటే ఏమిటో ...వాయు వేగంగా పరుగులు తి… Read More
పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస… Read More
0 comments:
Post a Comment