Sunday, August 18, 2019

చంద్రబాబు హత్యకు కుట్ర..జగన్ అమెరికా టూర్ అందుకే: ఇంటి వద్ద గొంతు కోసుకుంటా: బుద్ధా వెంకన్న!

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దారుణంగా హత్య చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రను అమలు చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30grgOO

Related Posts:

0 comments:

Post a Comment