జెరూసలేం: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న పాలస్తీనా-గాజా మధ్య దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని గాజాలోని ఇస్లామిక్ హమాస్ ప్రభుత్వం నిర్వహించిన దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొట్టింది. హమాస్ జరిపిన దాడుల్లో భారతీయ మహిళ సహా ముగ్గురు మరణించారు. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్లను ప్రయోగించింది గాజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33CGZLs
Tuesday, May 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment