హైదరాబాద్ : పేద ప్రజలకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సేవలు నిలిపివేశారు. ఇవాళ్టికి మూడు రోజులు కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రమంతటా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సేవలు అందించడం లేదు. ప్రైవేట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z63cwA
ఆరోగ్యశ్రీకి బ్రేక్.. 3రోజులుగా నిలిచిపోయిన సేవలు.. రోగుల అవస్థలు..!
Related Posts:
కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జారాయుళ్ళు రెచ్చిపోతున్నారు. దేవుడి మాన్యాలు సైతం వదిలిపెట్టకుండా కబ్జా చేస్తున్నారు. అయితే ఈ కబ్జారాయుళ్ల పై కొరడా ఝళిప… Read More
ఇంటర్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత! నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జా… Read More
రోగులతో ఆ సంబంధాలొద్దువైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. బిడ్డకు జన్మనిచ్చి తల్లి ప్రాణం పోస్తే.. ప్రాణాపాయంలో మనిషిని కాపాడే వ్యక్… Read More
కేటీపీఎస్లో ఆగిన పవర్ ప్రొడక్షన్.. రోజుకు 3 కోట్లు నష్టం..!భద్రాద్రి : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లోని 7వ దశలో పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం… Read More
కొత్త జిల్లాలతో కిరికిరి..! టీచర్ల లెక్క తేలని వైఖరి..! విద్యాశాఖలో అంతా గజిబిజి..!!హైదరాబాద్ : గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో విద్యాశాఖ ఉన్నతాదికారులకు ఇబ్బందులేర్పడుతున్న… Read More
0 comments:
Post a Comment