Monday, August 12, 2019

భారత్,పాక్ రెండు దేశాల్లో బక్రిద్ ఉత్సవాలు.. కాని అక్కడ మాత్రం ఉత్సవాలు లేవు...

పాకిస్థాన్‌కు శత్రుదేశమైన భారత్ పై కోపం నరనరాన జీర్ణించుకు పోయింది. కశ్మీర్ ఉదంతంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకునేందుకు నిర్ణయించిన పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య ఉన్న మానవ సంబంధాలను కూడ తెగతెంపులు చేసుకునేందుకు రవాణ వ్వవస్థకు ఫుల్ స్టాప్ పెట్టింది.. దీంతోపాటు ఇరు దేశాల మధ్య జరిగే బక్రిద్ పండగ సాంప్రదాయాలను సైతం జరుపుకునేందుకు నిరాకరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TtS1wr

Related Posts:

0 comments:

Post a Comment