Monday, August 12, 2019

బక్రీద్ వేడుకలు ప్రసారం చెయ్యరాదు: కాశ్మీరీలకు మద్దతు, రెచ్చగొట్టిన పాకిస్థాన్ ప్రభుత్వం !

న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ, ఈద్ వేడుకలు ప్రసారం చెయ్యకూడదని, కాశ్మీర్ ప్రజల కోసం ఒక్కటిగా అందరూ పోరాటం చెయ్యాలనే వార్తలు మాత్రమే ప్రసారం చెయ్యాలని రెచ్చగొడుతు పాకిస్థాన్ లోని మీడియా సంస్థలకు పాక్ ప్రభుత్వం సూచించింది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చెయ్యడంపై అందరూ నిరసన వ్యక్తం చెయ్యాలని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. బక్రీద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z2eUIy

Related Posts:

0 comments:

Post a Comment