లక్నో: దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థను ఎత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JpHes
రిజర్వేషన్లను ఎత్తేయడానికి మోడీ-అమిత్ షా కుట్ర: దేశం భగ్గుమనడం ఖాయం: మాయావతి!
Related Posts:
జగన్-కాంగ్రెస్ దోస్తీకి పీకే స్కెచ్-సీబీఐ కేసులతో లింక్ - వైసీపీ దూకుడు సంకేతమిదేనా ?ఒకప్పుడు తమను ధిక్కరించాడన్న కోపంతో తమ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా ? అకారణంగా… Read More
ఆళ్లగడ్డ మండలంలో అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న భూమా అఖిల ప్రియ .. కోర్టుకు వెళ్తానని వార్నింగ్ !!నిన్నా మొన్నటి దాకా బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో ఇరుక్కుని సైలెంటుగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు మరోమారు వైసీపీ సర్కార్ పై పోరాటానికి… Read More
భారీ వినాయకుడి విగ్రహాం: రైతు పొలంలో.. తండోపతండాలుగా వస్తోన్న జనంవచ్చేనెలలో వినాయక చవితి వస్తోంది. కరోనా వల్ల వినాయక చవితి జోష్ అంతగా ఉండటం లేదు. కానీ ఆ దేవదేవుడిని మాత్రం అంతే నిష్టతో కొలుస్తున్నారు. వినాయక చవితి వ… Read More
భారత్ లో కొత్తగా 41,831 కరోనా కేసులు, 541 మరణాలు, ఆ రాష్ట్రాల్లో కేంద్రం అలెర్ట్భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో క… Read More
ఇవాళ క్యాబినెట్ భేటీ.. హుజురాబాద్ బై పోల్.. దళిత బంధుపైనే చర్చ..?తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్లో జరిగి సమావేశంలో దళితబంధు, చ… Read More
0 comments:
Post a Comment