Saturday, July 31, 2021

భారీ వినాయకుడి విగ్రహాం: రైతు పొలంలో.. తండోపతండాలుగా వస్తోన్న జనం

వచ్చేనెలలో వినాయక చవితి వస్తోంది. కరోనా వల్ల వినాయక చవితి జోష్ అంతగా ఉండటం లేదు. కానీ ఆ దేవదేవుడిని మాత్రం అంతే నిష్టతో కొలుస్తున్నారు. వినాయక చవితి వేళ.. భారీ విగ్రహాం ఒకటి బయటకు వచ్చింది. అదీ పురాతన విగ్రహాం అని.. జనం భక్తీతో కొలుస్తున్నారు. ఆదిదేవుడు తమలను కరుణించారని అంటున్నారు. ఈ ఘటన సంగారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xhQQTg

Related Posts:

0 comments:

Post a Comment