వచ్చేనెలలో వినాయక చవితి వస్తోంది. కరోనా వల్ల వినాయక చవితి జోష్ అంతగా ఉండటం లేదు. కానీ ఆ దేవదేవుడిని మాత్రం అంతే నిష్టతో కొలుస్తున్నారు. వినాయక చవితి వేళ.. భారీ విగ్రహాం ఒకటి బయటకు వచ్చింది. అదీ పురాతన విగ్రహాం అని.. జనం భక్తీతో కొలుస్తున్నారు. ఆదిదేవుడు తమలను కరుణించారని అంటున్నారు. ఈ ఘటన సంగారెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xhQQTg
Saturday, July 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment