భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో ప్రాణాలను పోగొట్టుకున్నారు. గత 24 గంటల్లో 39,258 మంది కరోనా నుండి కోలుకోగా, అంతకంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fgnLkO
భారత్ లో కొత్తగా 41,831 కరోనా కేసులు, 541 మరణాలు, ఆ రాష్ట్రాల్లో కేంద్రం అలెర్ట్
Related Posts:
భారత్లో కరోనా -కొత్త రకం వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి -యూకే స్ట్రెయిన్ బారిన 73 మంది..భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కంట్రోల్ లోకి వస్తుండగా.. బ్రిటన్ నుంచి వ్యాపించిన కొత్త రకం వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి… Read More
కదీర్ ఖాన్: భోపాల్లో పుట్టిన ఈ పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త 1986లో 'అణు బాంబు హెచ్చరికలు' ఎందుకు చేశారు?1987 జనవరి 27 సాయంత్రం. పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతం ఈ-7లో తన నివాసంలో ఉన… Read More
అమెరికాలో కల్లోలం: ట్రంప్ సంచలనం -ఇది ఆరంభం మాత్రమే -అధికార బదిలీకి అంగీకరిస్తూనే శపథంప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామిక దేశంగా, మిగతా దేశాలకు పెద్దన్నగా కొనసాగుతోన్న అమెరికాలో అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలు… Read More
t pcc race:జానా విజ్ఞప్తికి హై కమాండ్ ఓకే.. సారథి ఎంపిక వాయిదా..? కారణమిదే..?టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఒకడుగు ముందుకు పడితే.. రెండడుగులు వెనక్కి పడుతోంది. చీఫ్, ప్రచార కమిటీ చైర్మన్ పదవులకు నేతల ఎంపిక పూర్తయిందని ఊహాగానాలు … Read More
ఎన్డీఆర్ఎఫ్ లో మహిళలు .. విపత్తులపై పోరాటం, విధుల్లో 100 మందితో కూడిన మొదటి దళంఆకాశంలో సగం ,అవనిలో సగం మాత్రమే కాదు, అవకాశం ఇస్తే పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు మహిళలు. తాజాగా జాతీయ విపత్తు నిర్వహణా దళంలోకి ప్రవేశించిన … Read More
0 comments:
Post a Comment