భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో ప్రాణాలను పోగొట్టుకున్నారు. గత 24 గంటల్లో 39,258 మంది కరోనా నుండి కోలుకోగా, అంతకంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fgnLkO
భారత్ లో కొత్తగా 41,831 కరోనా కేసులు, 541 మరణాలు, ఆ రాష్ట్రాల్లో కేంద్రం అలెర్ట్
Related Posts:
రూల్స్ సడలింపు: ఆదేశంలో ఒకే గదిలో పురుషులు స్త్రీలు ఉండొచ్చు..కానీ అది కుదరదురియాద్: సౌదీ అరేబియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యవసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. అయితే కొన్ని నిబంధ… Read More
మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసిబీ.శుక్రవారం ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని… Read More
గీత దాటితే వేటే: ఆర్టీసీ జేఏసీకి సర్కార్ అల్టిమేటం, మూడు ప్రత్యామ్నాయాలపై దృష్టిటీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లపై కార్మిక సంఘాల బెట్టువీడకపోవడం, విధుల్లో చేరకుంటే డిస్మస్ చేస్తామనే ప్రభుత్వం బెదిరించడంతో సమ్మె సైరన్క… Read More
ఆర్టీసి ఉద్యోగులకు ప్రభుత్వం రివర్స్ షాక్: ఇంకా అందని జీతాలు: ఒత్తిడి పెంచేందుకే..!తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వం రివర్స్ షాక్ ఇస్తోంది. ఆర్టీసి ఉద్యోగులకు ఈ … Read More
POSOCOలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజర్,అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైయిన… Read More
0 comments:
Post a Comment