Saturday, July 31, 2021

భారత్ లో కొత్తగా 41,831 కరోనా కేసులు, 541 మరణాలు, ఆ రాష్ట్రాల్లో కేంద్రం అలెర్ట్

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో ప్రాణాలను పోగొట్టుకున్నారు. గత 24 గంటల్లో 39,258 మంది కరోనా నుండి కోలుకోగా, అంతకంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fgnLkO

Related Posts:

0 comments:

Post a Comment