భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో ప్రాణాలను పోగొట్టుకున్నారు. గత 24 గంటల్లో 39,258 మంది కరోనా నుండి కోలుకోగా, అంతకంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fgnLkO
భారత్ లో కొత్తగా 41,831 కరోనా కేసులు, 541 మరణాలు, ఆ రాష్ట్రాల్లో కేంద్రం అలెర్ట్
Related Posts:
తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకా… Read More
పదవీ విరమణ రోజే పోలీస్ శాఖపై సంచలన ఆరోపణలు చేసిన సిఐ దాసరి భూమయ్య ..ఎవరైనా ఉద్యోగ విరమణ సమయంలో తన ఉద్యోగ జీవితంలో వారు సాగించిన ప్రయాణాన్ని, పడిన ఇబ్బందుల్ని గుర్తు చేసుకుని, వాటిని తాను ఎలా అధిగమించారో చెప్తూ సహ ఉద్యో… Read More
ఏపీ సీఎం జగన్ మౌనం వెనక వ్యూహం ఏంటి..? అమరావతిలో రాజధాని ఉన్నట్టా.. లేనట్టా..?అమరావతి/హైదరాబాద్ : మంత్రి బొత్స సత్యనారాయణ వాడి వేడి వ్యాఖ్యలు చేస్తారు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అబ్బే అలాంటిది ఏమీ లేదంటారు. బీజేపి… Read More
ఆ కాలేజీలో పాకిస్తాన్ జెండాలు... ఉగ్రవాదులు నక్కి ఉన్నారా..?కోజికోడ్: కాలేజీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడంతో వారిని అరెస్టు చేసిన ఘటన కేరళలో… Read More
సాహో పై సోషల్ మీడియాలో సెటైర్లు..! పబ్జీ గేమ్ కాపీ కొట్టి సినిమా తీసేశారా ..?హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచన… Read More
0 comments:
Post a Comment