బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు విచిత్రమైన సంఘటనలు ఎదురౌతున్నాయి. ఒక్క మంత్రి కూడా లేకుండానే సీఎం యడియూరప్ప మంత్రివర్గం సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు సీఎం యడియూరప్ప వివిద శాఖలకు చెందిన అధికారులతో నాలుగు మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించారు. విచిత్రం ఏమిటంటే కర్ణాటకలో ఇప్పటి వరకు మంత్రివర్గం ఏర్పాటే చెయ్యలేదు. కేలవం ప్రభుత్వ ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hc02S0
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment