Friday, August 16, 2019

డ్రోన్ల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ .. వైసీపీ సర్కార్ కు సూటి ప్రశ్నలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో  ఫోన్లో మాట్లాడారు.శుక్రవారం నాడు ఉదయం అమరావతిలో చంద్రబాబునాయుడు నివసిస్తున్న ఇంటిపై డ్రోన్ కెమెరాతో కొందరు వ్యక్తులు ఫోటోలు , వీడియోలు తీశారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించడంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzNtog

Related Posts:

0 comments:

Post a Comment