వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఆ చట్టాలపై మంగళవారమే తీర్పు వెలువరించనుంది. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేదాకా చట్టాలపై స్టే ఇవ్వాలనుకుంటున్నట్లు సోమవారం నాటి విచారణలో స్పష్టం చేసిన కోర్టు.. తీర్పు ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెప్పింది. వ్యాక్సిన్పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kvpHg
సాగు చట్టాలపై సుప్రీంతీర్పు రేపే -ఇప్పటికే కేంద్రంపై కోర్టు ఆగ్రహం -చర్చలు ఫలిస్తాయన్న తోమర్
Related Posts:
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ‘ఇండియన్ డబుల్ మ్యూటెంట్’!న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అన… Read More
ధాన్యం కొనుగోలులో పచ్చి అబద్దాలాడిన సీఎం.!కేసీఆర్ విధానాలతో రైతులు మగ్గిపోతున్నారన్న డీకే అరుణ.!హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులపట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్సందించింది. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం వడ్లు … Read More
బెంగాల్ పోరు తీవ్రం- సీఎస్ను ఢిల్లీ పంపేందుకు మమత నో- ఇవాళే రిటైర్మెంట్పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాలేదనే కారణంతో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోప… Read More
అనుమతుల వేళ ఆనందయ్యకు షాక్- మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతినెల్లూరులో కరోనా మందు అందిస్తున్న ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్యకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నుంచి ఆయుర్వేద మందు తీసుకున్న రోగి, రిటైర్డ్ హెడ్మా… Read More
వందే భారత్ మిషన్-ఎల్లుండి నుంచి నేరుగా విజయవాడకు విదేశీ విమానాల రాకపోకలువందే బారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో విదేశీ విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించబోతోంది. ఇందులో భాగంగా విజయవాడకు కూడా నేరుగా విదే… Read More
0 comments:
Post a Comment