మధిర : ఒంటరిగా ఉన్న ప్రేమికులే లక్ష్యం. జనం లేకుండా దూరంగా ఉన్న జంటలే అతని టార్గెట్. అవును రేపిస్ట్, నరహంతకుడు రాజు అలియాస్ అంకమారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతని నేరచరిత్ర చూసి మధిర పోలీసులే నోరెళ్లబెట్టారు. మానవరూపంలో ఉన్న మృగమని బాధితులు నిట్టూరుస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33CfHUb
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment