ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా పెద్దలు మాత్రం ససేమిరా అన్నారు. ఇంతలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా మరో యువకుడితో వివాహం చేశారు. అయితే అప్పటికే ఆమె గర్భవతి అని తెలియడంతో భర్త విడాకులు ఇచ్చాడు. చివరకు పోలీసుల చొరవతో ప్రియుడితో ఆమె వివాహం జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3seWPqB
పెళ్లి... కొద్దిరోజులకే ఊహించని ట్విస్ట్... ఆ విషయం తెలిసి భర్త విడాకులు... చివరకిలా...
Related Posts:
ఓసీఐ కార్డు ఉంటే ఇండియాకు రావొచ్చు: కానీ, షరతులు వర్తిస్తాయిన్యూఢిల్లీ: ఇప్పటికే వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కకున్న భారతీయులను స్వదేశం తీసుకొస్తున్న కేంద్రం.. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డ… Read More
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు- ఇరు బలగాల మోహరింపు-లడఖ్లో ఆర్మీఛీఫ్ఓవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో… Read More
పలాసలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వే టికెట్ల అమ్మకం: ఢిల్లీలో గుర్తింపు, అరెస్ట్అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రైల్వే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే బుకింగ్స్ చేసుకోవడాన్ని… Read More
గౌతమ బుద్ధుడిపై హత్యాయత్నం జరిగిందా..? బుద్ధుడి జీవిత చరిత్ర తెలుసుకుందామా..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
9మంది వలస కార్మికుల డెత్ మిస్టరీ .. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలువరంగల్ లో గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో బావిలో శవాలై తేలిన 9 మంది వలస కార్మికుల మరణాల మిస్టరీలో మృతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది . ఒకరు కాద… Read More
0 comments:
Post a Comment