Friday, August 9, 2019

కాంగ్రెస్‌కు గుడ్‌బై..! బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కలీత

కాంగ్రెస్ పార్టీకి షాక్‌మీద షాక్ తగులుతున్నాయి. చట్టసభల్లో కోద్దిమంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు. పదవులను వదిలి మరి బీజేపీలోకి చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్టికల్ 370 విషయంలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ బుభనేశ్వర్ కలీతా ఆపార్టీ రాజీనామ చేసిన విషయం తెలిసిందే.. పార్లమెంట్ లోనే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GWNldI

Related Posts:

0 comments:

Post a Comment