Friday, August 9, 2019

అరుణ్ జైట్లీకి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనారోగ్య పరిస్థితుల వల్లే ఆయన మోడీ 2.0 క్యాబినెట్‌లో మంత్రి పదవీ చేపట్టని సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNSLiu

Related Posts:

0 comments:

Post a Comment