న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనారోగ్య పరిస్థితుల వల్లే ఆయన మోడీ 2.0 క్యాబినెట్లో మంత్రి పదవీ చేపట్టని సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNSLiu
అరుణ్ జైట్లీకి అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక
Related Posts:
కర్ణాటక: రిసార్ట్లో కొట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు?బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఓ రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆ … Read More
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దారిలో జగన్, అన్నీ షిఫ్ట్: వ్యూహాత్మకంగా అక్కడే ఆఫీస్, ఇల్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సిద్ధమవుతోంది. … Read More
వృద్ధురాలు విలపిస్తూ విజ్ఞప్తి చేసినా, మనసు కరగని పొగరుబోతు ఇన్స్పెక్టర్, బదలీలక్నో: ఓ మహిళతో దారుణంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ బదలీ అయ్యాడు. ఓ బాధితురాలు తన కాళ్లపై పడేలా సదరు పోలీస్ ఇ… Read More
జగన్ ఇలాకాలో టీడీపీకి షాక్!: ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతున్నారా, ఏం జరిగిందంటే?కడప: తమ పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ఆదివారం… Read More
మమతా ర్యాలీకి 'కేసీఆర్' దూరం..! క్లారిటీ ఇచ్చిన 'కవిత'.. మరీ 'పల్లా' చెప్పిందేంటి?హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ … Read More
0 comments:
Post a Comment