Sunday, October 25, 2020

తిరుక్కురళ్ చదవండి..ఖాదీ మాస్కులు ధరించండి: అమెరికాలో మల్ల యోధులు తయార్: మోడీ

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా కళకళలాడాల్సిన దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని, వెలవెలబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దసరా సందర్భంగా గుజరాత్‌లో గర్భ, పశ్చిమ బెంగాల్‌లో కాళికా అమ్మవారి మండపాలతో భక్తులతో వెలిగిపోతుంటాయని, ఈ సారి అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. బజారుకు వెళ్లి సరుకులను కొనుగోలు చేయడమే గగనంలా మారిందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3orPimc

Related Posts:

0 comments:

Post a Comment