‘‘బీహార్ ఎన్నికల్లో అసలు ఎన్డీఏ లేనేలేదు. ఎల్జేపీ పార్టీ కూటమి నుంచి బయటికొచ్చి విడిగా పోటీ చేస్తోంది. బీజేపీ, జేడీయూ పైకి కలిసున్నప్పటికీ, లోలోన పరస్పరం వ్యతిరేక ఎత్తుగడలతో ముందుకు పోతున్నారు. ప్రధాని మోదీ శ్రీరాముడైతే.. తాను హనుమంతుడినంటూ స్టేట్మెంట్లు ఇస్తోన్న చిరాగ్ పాశ్వాన్.. తన ఎల్జేపీ అభ్యర్థుల్ని కేవలం జేడీయూపైనే పోటీకి నిలపడం దేనికి సంకేతం?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tm4Byu
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment