Monday, August 19, 2019

వరదల్లోనూ బుద్దాను వదలని మంత్రి అనిల్: చంద్రబాబు ఇంటిని ముంచాలంటే..పోలవరం పైనా..!!

వరదల సమీక్షలో బిజీగా ఉన్న మంత్రి అనిల్ టీడీపీ నేతలను మాత్రం వదలటం లేదు. వరద నష్టం గురించి వివరిస్తూనే.. తాజాగా బుద్దా వెంకన్న వ్యాఖ్యల మీద మంత్రి స్పందించారు. విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేయడం ఆపకపోతే సీఎం జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nheiga

Related Posts:

0 comments:

Post a Comment