కోల్కతా : కశ్మీర్లో పరిస్థితి ఏం బాగోలేదన్నారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కశ్మీర్ లోయలో 40 వేల మంది బలగాలను మొహరించి .. పరిస్థితి బాగుందని చెప్తున్నారని విమర్శించారు. అక్కడి ప్రజలు కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ మానవతా దినోత్సవం .. కానీ కశ్మీర్లో అక్కడి ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3ERfG
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment