ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చిక్కుల్లో పడ్డారు. యూపీఏ హయాం నాటి కేసు ఆయన్ని వెంటాడుతోంది. అప్పటి ప్రభుత్వంలో ఎయిర్ ఇండియాకు నష్టం కలిగించారనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆయన సమన్లు అందుకున్నారు. ఎయిర్ ఇండియా విషయంలో భారీ కుంభకోణంతో పాటు నగదు అక్రమ చలామణీలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KFYUrG
ఎయిర్ ఇండియా స్కామ్.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు
Related Posts:
750 కి.మీ ప్రయాణం: గోరఖ్పూర్ కాదు రూర్కెలా, దారి మరచిన డ్రైవర్, ప్యాసెంజర్స్ ఆందోళన..మనం చేరుకోవాల్సిన గమ్యం.. 5, 10 కిలోమీటర్లు ఆలస్యమైతే చిర్రెత్తుకొస్తోంది. అరగంట, గంట అయితే కోపం నాశళానికి ఎక్కుతోంది. అలాంటిది ఓ రైలు డ్రైవర్ వలసకూలీ… Read More
డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు .. ఆమంచి షాకింగ్ కామెంట్స్ఏపీలో డాక్టర్ సుధాకర్ కేసు రాజకీయ దుమారం రేపింది . ఇక డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ షాకింగ్ కామెంట్… Read More
ఆర్బీఐ గవర్నర్ కేంద్రంతో నిర్మొహమాటంగా ఆ మాట చెప్పాలి... చిదంబరం కీలక వ్యాఖ్యలుఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందించారు.ఓవైపు 2020-21 వృద్ది రేటు నెగ… Read More
బెంగాల్లో సేమ్ సీన్: బీజేపీ చీఫ్ను అడ్డుకున్న పోలీసులు, పోలీసులతో వాగ్వివాదం..నిన్న ప్రధాని మోడీతో కలిసి దీదీ మమతా బెనర్జీ ఏరియల్ సర్వే చేశారు. మోడీ అండగా ఉంటామని చెబితే.. దీదీ కూడా తల ఊపారు. 24 గంటల్లో గడిచిందో లేదో పరిస్థితిలో… Read More
విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో భారీగా నర్సు పోస్టుల నియామకంఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నర్సులు, అనెస్థీషియా టె… Read More
0 comments:
Post a Comment