బెంగళూరు: భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద వచ్చిన ఫోర్జరీ సంతకం ఫిర్యాదు స్వీకరించి పరిశీలించాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హై కోర్టు సూచించింది. ఇంతకు ముందే అనిల్ కుంబే మీద ఫిర్యాదు పరిశీలించి ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZN0HAl
Saturday, August 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment