బెంగళూరు: భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద వచ్చిన ఫోర్జరీ సంతకం ఫిర్యాదు స్వీకరించి పరిశీలించాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హై కోర్టు సూచించింది. ఇంతకు ముందే అనిల్ కుంబే మీద ఫిర్యాదు పరిశీలించి ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZN0HAl
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద చర్యలకు హైకోర్టు ఆదేశం, పాస్ పోర్టులో ఫోర్జరీ సంతకం ?
Related Posts:
అంబులెన్స్ మాఫియా.. తిరుపతిలో దారుణం.. చివరి చూపు కూడా దక్కకుండా..తిరుపతిలో దారుణం జరిగింది. రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలకు ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేటు అంబులెన్సులో పేషెంట్ను తీసుకెళ్తున్నారని… Read More
బుధవారం మోదీ కేబినెట్ కీలక భేటీ..!ప్రస్థావనకు వచ్చే అంశాలపై ఉత్కంఠ..!!ఢిల్లీ/హైదరాబాద్ : సుధీర్ఘ కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. మోదీ ఆధ్వర్యంలో జరగబోయే భేటీ పై ఆసక్తి నెలకొంది. ల… Read More
తిరుపతికి అరుదైన ఘనత .. దేశ వ్యాప్త స్వచ్చతా త్రీస్టార్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్దేశంలో స్వచ్చతా నగరంగా తిరుపతి అరుదైన ఘనత సాధించింది . గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకు… Read More
1000 బస్సులు: బీజేపీ జెండాలు, స్టిక్కర్లు అతికించండి.. కానీ తిప్పాలంటోన్న ప్రియాంకవలసకూలీల కోసం బస్సుల తరలింపుపై ప్రియాంక వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ మధ్య వివాదం కొనసాగుతోంది. వలసకూలీలను తరలించేందుకు వెయ్యి బస్సులను పంపిస్తానని ప్రియాంక… Read More
ఆ పాపం తండ్రీకొడుకులదే: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై చంద్రబాబు సవాల్అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అనుమతుల విషయంలో అధికార వైసీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచు… Read More
0 comments:
Post a Comment