భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం(మే 15) మూడో ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెసెస్ను వ్యవస్థీకరించడానికి రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. లోకల్ వస్తువులను గ్లోబల్ మార్కెట్లో ప్రమోట్ చేయాలన్న ప్రధాని విజన్కు అనుగుణంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X0g0FD
Friday, May 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment