Saturday, August 10, 2019

ఆర్టికల్‌ 370 రద్దు పట్ల భగ్గుమన్న సీపిఎం..!ఆగస్టు 15ను తెలంగాణ బ్లాక్‌ డేగా పాటించాలని పిలుపు..!!

హైదరాబాద్‌ : కశ్మీర్ లో తలెత్తిన అంశాలపై సీపిఎం ఘాటుగా స్పందిస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికరణాలైన ఆర్టికల్‌ 370, 35 ఏ లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటాన్ని, కశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, ఆగస్టు 15ను 'బ్లాక్‌ డే' గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YTXjq7

Related Posts:

0 comments:

Post a Comment