Friday, May 15, 2020

ప్రాజెక్ట్ లపై టీడీపీ చెప్పినవి నిరూపిస్తే మీసం తీసేసి తిరుగుతా : దేవినేని ఉమాకు మంత్రి అనీల్ సవాల్

తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి ఏపీ లిఫ్ట్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద జల వివాదం మొదలైంది. అయితే కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌పై టీడీపీ తమ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yQiBKA

Related Posts:

0 comments:

Post a Comment