Thursday, May 14, 2020

కరోనా: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఆంధ్రులు కాకపోయినా సహాయం.. దిశ చట్టం సూపర్ సక్సెస్..

కరోనా లాక్‌డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పలు అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలని, మధ్యలోనే ఆగిపోయిన 10వ తరగతి పరీక్షలను జులై 10 నుంచి నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6sJpi

Related Posts:

0 comments:

Post a Comment