హైదరాబాద్ : పారదర్శక, సులువైన పౌర సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తోన్న సాంకేతిక విధానాలు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో జటిలంగా మారుతున్నాయి. కార్యాలయాల గడప తొక్కకుండా ఆన్లైన్లో అందాల్సిన సేవల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జీఎస్టీ పేరిట కొత్తగా విధించిన షరతులతో ఆన్లైన్లో రోడ్ల తవ్వకాల అనుమతికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు జీఎస్టీ శరాఘాతంగా పరిణమించిందనే చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RC0TSY
Monday, January 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment