హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్థావించి తెలంగాణలో వేడిపుట్టించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు అని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కొనియాడారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో అదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGCkUW
ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!
Related Posts:
మెడపై చేయి వేసి, అసభ్య ప్రవర్తన, పారిపోతుండగా వెంబడించి పిడిగుద్దుల వర్షం..విశ్వనగరి భాగ్యనగరిలో మరో కీచకుడు రెచ్చిపోయాడు. ఓ సాప్ట్వేర్ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడు. పారిపోతుండగా అతడిని వెంబడించగా మహిళకు ప్రతిఘటన ఎదురైంద… Read More
ఏడాది కాలంగా యువతిపై అత్యాచారం..మత మార్పిడి: పోలీస్ కమిషనర్ కు బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు.. !బెంగళూరు: ఓ యువతిపై దారుణంగా ఆకృత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్నో, మొన్ననో చోటు చేసుకున్న ఘటన … Read More
చంద్రబాబు పనైపోయింది.. ఇక తీహార్ జైలుకే: ఏపీ స్పీకర్ సీతారాం సంచలన వ్యాఖ్యలురాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కూడా రాజకీయ కామెంట్లు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ముఖ్యంగా క్యాపిటల్ వివాదంతో రగిలిపోతోన్న ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా అసెం… Read More
విజయ్కుమార్ కులమేంటో చంద్రబాబుకు తెలుసు.. అందుకే అవమానించారు.. ఎస్సీ మంత్రుల ఫైర్ఏపీలో రాజధాని మార్పుపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. సీఎం జగన్కు బోస్టన్ ప్రతినిధులు నివేదిక అందించిన అరగంట వ్యవధిలోనే.… Read More
సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.… Read More
0 comments:
Post a Comment