Monday, January 21, 2019

భద్రాద్రి రాముడికి ఆంధ్రా భక్తుడి భారీ కానుకలు

ఖమ్మం : ఉమ్మడి రాష్ట్రం నుంచి చెరో దిక్కు విడిపోయినా.. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కనిపించడం లేదు. పాలకులకే రాజకీయాలు గానీ తమకు అలాంటివేవీ పట్టవని నిరూపిస్తున్నారు. ఆ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు చాలాసార్లు రుజువయ్యాయి. ఇక భక్తి విషయంలో రెండు ప్రాంతాల మధ్య సరిహద్దులంటూ ఏవీ లేవు. అలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CxOULR

Related Posts:

0 comments:

Post a Comment