హైదరాబాద్ : షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర్వాహకులపై షర్మిల ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదిలింది. ఈ మేరకు దాదాపు 15 యూట్యూబ్ ఛానళ్లను గుర్తించారు పోలీసులు. వారందరికీ నోటీసులు పంపించడమే గాకుండా అందులో ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CxMOvJ
షర్మిల కేసులో వేగంగా వేట... 15 యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు.. కామెంట్ చేసినోళ్లకు?
Related Posts:
జగన్పై హత్యాయత్నం కేసు..! వచ్చేనెల 12 కి వాయిదా..!!విజయవాడ/హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ గతంల… Read More
ఆ వ్యూహం నాకు వదిలేయండి.. దెబ్బకొడితే..: పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నారా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారా? పార్టీలో చేరే వారి నుంచి మొదలు.. జనసేన బలం, అసెంబ్లీలో అడుగు పెట… Read More
సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షామహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్లో బూత్ స్థాయి కార్యకర… Read More
హోదా సాధన కోసం జేఏసి, వైసిపి- జనసేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష: అఖిలపక్ష భేటీలో నిర్ణయాలుఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన కోసం జేఏసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసి లో రాజకీయ పార్టీలు..ప్రజాసంఘాలు..ఉద్యోగ..విద్యార్ది సం… Read More
నరేంద్ర మోడీ! అమిత్ షా ఆరోపణలు నిరూపించగలరా?: మమతా బెనర్జీకోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేసిన పేయింటింగ్లను కొందరు చిట్ఫండ్ సంస్థల యజమానులు కోట్ల రూపాయలకు కొ… Read More
0 comments:
Post a Comment