Monday, January 21, 2019

షర్మిల కేసులో వేగంగా వేట... 15 యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు.. కామెంట్ చేసినోళ్లకు?

హైదరాబాద్ : షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర్వాహకులపై షర్మిల ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదిలింది. ఈ మేరకు దాదాపు 15 యూట్యూబ్ ఛానళ్లను గుర్తించారు పోలీసులు. వారందరికీ నోటీసులు పంపించడమే గాకుండా అందులో ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CxMOvJ

Related Posts:

0 comments:

Post a Comment