అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును సవాల్ చేయబోతున్నాని వారి తరఫు లాయర్ జఫర్యబ్ జిలానీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదివారం లక్నోలో సమావేశమవుతోంది. అయోధ్య తీర్పుపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/356EcJ0
5 ఎకరాలు కాదు 500 ఎకరాలు కూడా వద్దు.. అయోధ్య భూమిపై జిలానీ.. నేడు లా బోర్డు భేటీలో నిర్ణయం..
Related Posts:
హోటల్లో టేబుల్స్ తుడుస్తున్న ఓ అన్నదాత..! ఆదుకోని రైతు బంధు..!!సంగారెడ్డి/ హైదరాబాద్ : రైతు కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా అన్నదే సందేహంగా మారింది. పంట పండించ… Read More
ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావంఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని … Read More
తప్పతాగి, కర్ర చేతబట్టి.. రెచ్చిపోయిన 'వాచ్మెన్'సిద్ధిపేట : వాచ్మెన్ తప్పతాగి బెత్తం చేతబట్టాడు. సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులను చితకబాదాడు. వాచ్మెన్ గా కంటికి రెప్పలా కాపాడాల్సినోడు.. వాతలు తేలే… Read More
ఏపి భవన్ లోనే దీక్ష ఎందుకు : టిడిపికి ఎలా కలసొచ్చింది : ఏంటీ సెంటిమెంట్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వైఖరి కి నిరసనగా ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో దీక్ష ప్రారంభించారు. దీని కోసం ఏపి భవన ను వేదికగా ఎంచుకున్నారు.… Read More
ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,… Read More
0 comments:
Post a Comment