డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి హస్తినపురంలోని తన ఇంట్లో, రాజిరెడ్డి కూడా తన స్వగృహంలో దీక్ష చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32S7ppx
TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన అశ్వత్థామ దీక్ష, కోదండరాం, కోమటిరెడ్డి సంఘీభావం, మందకృష్ణ అరెస్ట్
Related Posts:
జనసేన సభలో జై జగన్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట: హైపర్ ఆది కారు పై దాడి..!ఏపిలో ఎన్నికల రణరంగం అప్పడే మొదలైంది. జనసేన నిర్వహించిన సభలో వైసిపి శ్రేణులు ప్రవేశించాయి . జగన్ పై విమర్శలు చేస్తున్న సమయంలో ఆందోళన… Read More
వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్బై, జగన్పై తీవ్రవ్యాఖ్యలు: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్లడంపై..విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఆ… Read More
హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు, ప్రయోజనం ఏమిటి?ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజింస్తే కలుగే ఫలితాలు ఏమిటో గమనిద్దాం. సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దు… Read More
50 కీలక నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి: ఆ స్థానాన్ని వారికి వదిలేసే ఛాన్స్అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై… Read More
జైల్లో శశికళకు రాజభోగాలు: ఐదు గదులు, వంట మనిషితో ప్రత్యేక వసతులుబెంగళూరు: దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారట. ఆమె పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జైల్ల… Read More
0 comments:
Post a Comment