ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అవుతారని తొలి నుండి కేసీఆర్ అంచనా వేసారు. ఎన్నికల సమయం నుండే చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానంటూ సంచలనానికి కారణమయ్యారు. ఇక, ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కనిపించింది. కేసీఆర్ నివాసానికి జగన్.. ఉండవల్లిలో జగన్ నివాసానికి కేసీఆర్ రాకపోకలు సాగించారు. అయితే,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32TNxlZ
కేసీఆర్.. జగన్ వైఖరి మారిందా: బీజేపీ ఎఫెక్టా..! ఇక పోరుకు సిద్దపడుతున్నారా..!
Related Posts:
రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా, మోరాబాద్ నుంచి పోటీ, ఎందుకంటే?మోరాదాబాద్: తాను రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల హింట్ ఇచ్చిన రాబర్ట్ వాద్రా తాజాగా గురువారం మరో హింట్ ఇచ్చారు. ఆయన సతీమణి ప్రియాంక గాంధీ గత నెలలో ప్రత్య… Read More
రవళి ఆరోగ్య పరిస్థితి విషమం .. వెంటిలేటర్ పై ప్రాణాల కోసం పోరాడుతున్న రవళిప్రేమోన్మాది సాయి అన్వేష్ దాడిలో గాయపడిన రవళి పరిస్థితి విషమంగా ఉంది. హన్మకొండలోని నయిం నగర్ లో పెట్రోల్ దాడి కి గురైన రవళి తీవ్రంగా గాయపడింది .70 శాత… Read More
నారాయణకు నెల్లూరు అర్బన్, సోమిరెడ్డికి సర్వేపల్లిని ఖరారు చేసిన చంద్రబాబుఅమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, గ… Read More
విజయనగరం వచ్చి అంతు చూస్తా: బొత్సకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, 10 ఏళ్ల సమయం ఇవ్వండిరైల్వేకోడూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. తన కడప జిల్… Read More
నేడు విశాఖలో మోదీ సభ : నిరసనలకు టీడీపీ, జేఏసీ సమాయత్తం...!దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ప్రధాని మోదీ ఏపి వాణిజ్య రాజధాని విశాఖకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన విశాఖలో జరిగే ప్… Read More
0 comments:
Post a Comment