హైదరాబాద్: తెలంగాణలో పాలన ఎప్పుడో పడకేసిందని, రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ పథకాలు అందక అనేక సమస్యలకు గురౌతున్న ముఖ్యమంత్రికి ఉలుకు పలుకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతల మీద ఎదురుదాడి చేయడం, ఇతర పార్టీల్లో ప్రశ్నిస్తున్న బలమైన నేతలను నయానో,భయానో తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం తప్ప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LbqAVT
తెలంగాణ రాష్ట్రం ఓ ప్రమాదకర వ్యక్తి చేతిలో ఉంది..! కేసీఆర్ పై మండిపడ్డ సీఎల్పీ నేత భట్టి..!!
Related Posts:
భారత్, పాక్ ను అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా ఎప్పటికీ గుర్తించలేమన్న డ్రాగన్బిజింగ్ : డ్రాగన్ చైనా మరోసారి తన కపటనీతిని బయటపెట్టింది. ఇటీవల జరిగిన పరిణామాలతో .. తన మిత్రదేశం పాకిస్థాన్ పై కఠినవైఖరి అవలంభినట్టు కనిపించినా .. కా… Read More
తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠాతెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబు… Read More
ట్రబుల్స్ లో ట్రబుల్ షూటర్..! లోక్ సభ ఎన్నికలకు హరీష్ దూరం..!!హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు గులాబీ పార్టీలో తన ప్రాబల్యాన్ని తగ్గించుకుంటున్నారు. గులాబీ పార… Read More
సరిహద్దులో పాక్ కాల్పులు .. ముగ్గురు పౌరుల మృతిఫూంచ్/ కశ్మీర్ : దాయాది పాకిస్థాన్ వైఖరి మారదు. పాక్ లో చిక్కిన పైలట్ అభినందన్ ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. దీంతో ముగ… Read More
అమ్మవారి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మొక్కు తీర్చుకున్నా, హెచ్.డి. కుమారస్వామి!మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్… Read More
0 comments:
Post a Comment