Friday, August 30, 2019

తెలంగాణ రాష్ట్రం ఓ ప్రమాదకర వ్యక్తి చేతిలో ఉంది..! కేసీఆర్ పై మండిపడ్డ సీఎల్పీ నేత భట్టి..!!

హైదరాబాద్: తెలంగాణలో పాలన ఎప్పుడో పడకేసిందని, రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ పథకాలు అందక అనేక సమస్యలకు గురౌతున్న ముఖ్యమంత్రికి ఉలుకు పలుకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతల మీద ఎదురుదాడి చేయడం, ఇతర పార్టీల్లో ప్రశ్నిస్తున్న బలమైన నేతలను నయానో,భయానో తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం తప్ప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LbqAVT

Related Posts:

0 comments:

Post a Comment