ఐజ్వాల్ : పెళ్లి సమయంలో వధువును పల్లకీలో తీసుకొస్తుంటారు. ఇదీ సనాతన సాంప్రదాయం కూడా. కానీ అధికారులను పల్లకీలో తీసుకెళ్లడం మాత్రం అరుదు. అలాంటి ఘటనే మిజోరంలో జరిగింది. ఆ మరుమూల ప్రాంత ప్రజలు తమ ఊరికొచ్చిన కలెక్టర్ను పల్లకీ మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి ఆప్యాయతను ఆ కలెక్టర్ కూడా మన్నించి .. సంభ్రమాశ్చర్యానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30LHOhT
Friday, August 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment