హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. తెలంగాణలో రవాణా వాహనాల వేగం నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ది రైట్ సొసైటీ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ మేరకు పిటిషనర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtuSRd
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు.. హైకోర్టు నోటీసులు..!
Related Posts:
రాజకీయ పార్టీలతో సరదాగా జాలీ..! నేతలతో కామెడీ చేస్తున్న ఆలీ..!!అమరావతి/ హైదరాబాద్ : నిత్యం కామెడీ చేస్తూ ఎదుటివాళ్లను నవ్వించే ప్రముఖ హాస్య నటుడు ఆలీ ప్రస్తుతం కామెడీ చేయకుండానే నవ్వు తెప్పిస్తున్నారు. తా… Read More
ఆంద్రప్రదేశ్ పేరు అంటేనే మోదీకి అలెర్జీ..! ఘాటుగా విమర్శించిన చంద్రబాబు..!!అమరావతి : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి, ఇది చూసి ఓర్వలేక ఏపీపై అసూయ పెంచుకుంటున్నారని మ… Read More
యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయంయాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల … Read More
కౌరవులు టెస్టు ట్యూబ్ బేబీలట... రావణుడి గురించి సంచలన సత్యాలు చెప్పిన ఏయూ వీసీమహాభారతం అందరికి తెలిసే ఉంటుంది. భారతం మొత్తంలో పాండవులు కౌరవుల ఘట్టం అతి ప్రాముఖ్యమైనది. అయితే కౌరవుల పుట్టుక గురించి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సల… Read More
కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా?హైదరాబాద్ : కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్.. ఇలా తెలంగాణ అంతటా ఎన్ని అభిమాన సంఘాలున్నాయో లెక్కే లేదు. ఇక సోషల్ మీడియాలో … Read More
0 comments:
Post a Comment