Sunday, August 18, 2019

జర్నలిస్ట్ హత్య.. రెచ్చిపోయిన లిక్కర్ మాఫియా..!

లక్నో : ఓ జర్నలిస్ట్‌ను పొట్టనపెట్టుకుంది లిక్కర్ మాఫియా. బరి తెగించి కాల్పులు జరిపి మట్టుబెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. సహరాన్‌పూర్‌లో ఆదివారం జర్నలిస్ట్‌తో పాటు ఆయన సోదరుడిని లిక్కర్ మాఫియా కాల్చి చంపిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. స్థానికంగా ప్రముఖ హిందీ న్యూస్ పేపర్‌లో పనిచేసే జర్నలిస్ట్‌ను లిక్కర్ మాఫియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9u10F

Related Posts:

0 comments:

Post a Comment