తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈసారి మద్యం ధరలు పెరుగుతాయని ఆబ్కారీ శాఖ సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ఏపీలో కూడా మద్యం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. పొరుగురాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మద్యం ధర పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ma5P9
Thursday, October 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment