Thursday, October 31, 2019

పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి దగ్గరయ్యేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. పవన్..బీజేపీని దూరం చేసుకున్న కారణంగానే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామనే భావనలో ఉన్న టీడీపీ అధినాయకత్వం..తిరిగి బంధం ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన నవంబర్ 3న పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా మార్చ్ కు నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N28GFJ

Related Posts:

0 comments:

Post a Comment