Thursday, October 31, 2019

వంశీని బెదిరించారు..సరెండర్ అయితే అంతే..: ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం: చంద్రబాబు ఫైర్..!

ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే..వారికి ప్రధాన ప్రతిపక్షంగా మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ తనతో మాట్లాడి విశాఖ మార్చ్ కు మద్దతు కోరారని..పార్టీ సీనియర్లను పంపుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నామని ఎవరితో చెప్పారని ప్రశ్నించారు. పోరాడితే మాస్ లీడర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3332TFL

Related Posts:

0 comments:

Post a Comment